About Us
జై భారత్ చారిటబుల్ ట్రస్ట్
జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ సమాజంలో వెనుకబడిన వర్గాలకు, నిరుపేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మరియు వంటరి మహిళలకు సహాయం చేయడానికి స్థాపించబడింది.
మా లక్ష్యం ప్రతి ఒక్కరికీ అవసరమైన సహాయం అందించి, వారు గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడటం.
- చైర్మన్ – గోలి ప్రభాకర్ గారు
- సెక్రటరీ – కొల్లి రవి కుమార్ గారు
Together, We Can Change Lives Forever.
Our Projects
Together, We Can Change Lives Forever.
.png)